సీఎం జగన్ సమక్షంలో చేరిన టీ డీ పి, బీ జే పి కీలక నేతలు

Apr 7, 2024 - 12:56
 0  24
సీఎం  జగన్  సమక్షంలో  చేరిన  టీ డీ పి, బీ జే పి కీలక నేతలు

సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకు చెందిన కీలక నేతలు.

 జనసాక్షి : 

జువ్విగుంటక్రాస్‌ స్టే పాయింట్‌ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి వైయస్సార్ సీపీ కండువా వేసిన ముఖ్యమంత్రి.

వైయస్సార్సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్‌ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు.

వైయస్సార్సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్‌ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్‌ కిరణ్‌లు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్‌ గౌడ్‌.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow