ప్రధానమంత్రి మోడీతో, సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం

ప్రధాని మోదీ గారితో, సీఎం చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం, రాజధాని, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేసారు
What's Your Reaction?






