వైయస్సార్ రైతు భరోసా మూడవ విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Feb 28, 2024 - 13:29
Feb 28, 2024 - 13:31
 0  180

జనసాక్షి  : వైయస్సార్‌ రైతు భరోసా మూడవ విడద నిధులు విడుదల, రైతులకు తోడుగా నిలబడిన ప్రభుత్వం మనదే- సీఎం జగన్

- మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు.

- ఈ 57 నెలల్లో అందించిన సహాయం ఒక్కొక్కరికి అందించిన సహాయం రూ. 67,500

- వైైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ఇప్పటివరకూ రైతులకు రూ.34,288 కోట్లు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow