సత్య శోధక్ సమాజ్ బహిరంగ సభను జయప్రదం చేయాలి

Sep 22, 2023 - 20:47
Sep 22, 2023 - 20:50
 0  165
సత్య శోధక్  సమాజ్ బహిరంగ సభను  జయప్రదం చేయాలి

సత్య శోధక్  సమాజ్  బహిరంగ సభను  జయప్రదం చేయాలి

 కందుకూరు  జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరుగు సత్యశోధక్ సమాజ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీ ఎం ఎం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యశోధక్ సమాజ్ సభకు సంబంధించిన కరపత్రాన్ని సామాజికవేత్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు కృష్ణయ్య, సామాజికవేత్తలు సుల్తాన్,దమ్మాల నాగేశ్వరరావు,ప్రసాద్,పి అంకయ్య,బాబ్జీ,కోటి, బామ్సెప్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పి.మాధవరావు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow