శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన సీఎం

Dec 14, 2023 - 13:00
Dec 14, 2023 - 13:16
 0  119
శ్రీకాకుళం జిల్లాలో  కిడ్నీ వ్యాధి  ప్రభావిత  ప్రాంతంలో  రక్షిత మంచినీటి పథకాన్ని  ప్రారంభించిన సీఎం

పలాస, శ్రీకాకుళం జిల్లా 

 జనసాక్షి  : శ్రీకాకుళం  జిల్లాలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ఉద్దానం ప్రాంతం 7 మండలాల్లో గల 807 ఆవాసములకు రక్షిత మంచినీటి పథకాన్ని అందించే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సుజలధార పథకాన్ని మకరాంపురంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow