ప్రారంభానికి సిద్ధమైన జీ ప్లస్ త్రీ గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

Oct 31, 2023 - 15:07
Nov 15, 2023 - 11:04
 0  506
ప్రారంభానికి  సిద్ధమైన జీ ప్లస్ త్రీ   గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహీధర్  రెడ్డి

జనసాక్షి : కందుకూరు పట్టణ పరిధిలోని ఉప్పు చెరువు దగ్గర నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలను ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు మంగళవారం  పరిశీలించారు. నవంబర్ 3 వ తేదీన జీ ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జీ ప్లస్ త్రీ గృహాలతో పాటు ఏర్పాట్లును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్. మనోహర్ తదితరులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow