రైలు ప్రమాద బాధితలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్
జనసాక్షి :విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం సీఎం జగన్ పరామర్శించారు . రైలు ప్రమాదంలో గాయపడిన వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు.
-ఏరియల్ రివ్యూ ద్వారా విజయనగరం రైలు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం జగన్.
- ఆపదలో నేనున్నానని రైలు ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్
-
What's Your Reaction?






