రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జనసాక్షి : రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా మొండివారిపాలెం గ్రామ నిర్వాసితులకు నూతనంగా నిర్మాణం చేపట్టిన R & R కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న కల్యాణరాముని (రామాలయం) ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మొండివారి
పాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.
What's Your Reaction?






