ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటి అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు శ్రీ కే రామ్మోహన్ నాయుడు, శ్రీ శ్రీనివాసవర్మ, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.
What's Your Reaction?






