ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

Jan 1, 2025 - 16:36
Jan 1, 2025 - 16:40
 0  140
ఇంద్రకీలాద్రిపై  కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow