వైఎస్సార్‌ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది- సీఎం జగన్

Mar 7, 2024 - 13:15
Mar 7, 2024 - 13:20
 0  41

జనసాక్షి  :వైఎస్సార్‌ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది- సీఎం జగన్.

-మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది, 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం. 

- వ‌రుస‌గా నాలుగో ఏడాది 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5,060.49 కోట్ల సాయం చేయటం ఆనందంగా ఉంది. ఒక్కో  లబ్ధిదారుల  ఖాతాలో రూ.18,750 చొప్పున న‌గ‌దు జ‌మ చేస్తున్నాం. 

- రాష్ట్రంలో 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది-

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow