వరద బాధితులకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 లక్షలు విరాళం

Sep 11, 2024 - 17:21
 0  45
వరద బాధితులకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 లక్షలు విరాళం

తాడేపల్లి జనసాక్షి :

విజయవాడ వరద సహాయకచర్యల నిమిత్తం విరాళం అందించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌ను నివాసంలో కలిసి రూ. 10,00,000 చెక్‌ అందజేసిన ప్రతాప్‌కుమార్‌ రెడ్డి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow