దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

Sep 11, 2024 - 10:45
Sep 11, 2024 - 10:56
 0  225
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై  మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్  దిగ్భ్రాంతి

 జనసాక్షి  : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ సీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని  డిమాండ్  చేశారు. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow