ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Jun 29, 2024 - 19:50
Jun 29, 2024 - 19:54
 0  157
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని  మర్యాదపూర్వకంగా  కలసిన  ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

జనసాక్షి  : ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా. ఎమ్మెల్యే నాగేశ్వరరావు  నియోజకవర్గంలోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి తో చర్చించారు. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా  లోకేష్ ని ఉండవల్లిలో  కలిసి, నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి  తీసుకువెళ్లారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow