రైతుల కోసం అర్ధరాత్రి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే

Dec 11, 2024 - 10:16
 0  74
రైతుల కోసం  అర్ధరాత్రి  రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే

అర్ధరాత్రి రైతుల కోసం రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి

రాళ్లపాడు గేటు మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 

మంగళవారం అర్ధరాత్రి 1 గంట కు రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గేటు మరమ్మత్తు పనులు పరిశీలించిన శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు* గారు..

ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ, వేకు జామున 4 గంటల వరకు అక్కడే ఉండి గేటు మరమ్మత్తు పనులు స్వయంగా పరిశీలించారు.. అధికారులు గేటు, రిపేర్ చేసే సిబ్బంది సమన్వయంతో బుధవారం గేటు మరమ్మతులు పూర్తిచేసి రాళ్లపాడు రైతాంగానికి నీరు అందించాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow