జెసిబి ని ఢీ కొట్టిన సంఘటనలో దగ్ధమైన కారు
త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న జేసీబి వాహనాన్ని వెనుకనుండి కారు ఢీ కొట్టింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ పగలడంతో మంటలు రావడంతో .పూర్తిగా దగ్దం కారు దగ్ధమైంది.
What's Your Reaction?