కందుకూరు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం

Sep 12, 2024 - 20:30
 0  80
కందుకూరు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  పిలుపుమేరకు, కందుకూరు నియోజకవర్గ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.విజయవాడ వరద బాధితుల కోసం 2 లక్షల రూపాయల విరాళాన్ని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  నారా లోకేష్ కి  గురువారం అందజేయడం జరిగింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow