పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టెన్నెల్ 2 పూర్తి.

Jan 23, 2024 - 21:00
Jan 23, 2024 - 21:04
 0  38

జనసాక్షి  :పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 పూర్తి. త్వరలో సీఎం జగనన్న చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు  రంగం సిద్ధం చేస్తున్నారు. దివంగత  ముఖ్యమంత్రి వైయస్.  రాజశేఖర్ రెడ్డి మొదలుపెడితే కొడుకు పూర్తి చేసి  తండ్రి పేరు నిలబెట్టాడు.

మొదలు పెట్టింది తండ్రి పూర్తి చేసింది కొడుకు . ఇదే   తండ్రి పేరు నిలబెట్టడం అంటే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow