పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అధికారులు -
- గ్రామ పంచాయతీలకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయం పెంపు
- వేడుకల వ్యయాన్ని 10 వేల నుంచి 25 వేలకు పెంచినట్లు సమీక్షలో వెల్లడి
- గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్
- మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు తెలిపిన గ్రామీణాభివృద్ధి శాఖ
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధన ఎత్తివేత
- పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్లు వెల్లడించిన సీఎం
కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు
-స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైనా సమీక్షలో చర్చ
-ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ
- ఈనెల 23న గ్రామసభలు నిర్వహించనున్నట్లు సీఎంకు వివరించిన పవన్
- 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్టు సీఎంకు వివరించిన పవన్
What's Your Reaction?






