అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో రియాక్టర్ పేలుడు ఘటనపై మాజీ సీఎం దిగ్భాంతి

తాడేపల్లి జనసాక్షి :
అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్. జగన్ దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
What's Your Reaction?






