ఈనెల 29న కృష్ణాజిల్లా పామర్రు లో జగనన్న విద్యా దీవెన బటన్ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం జగన్

అమరావతి జనసాక్షి :
ఈనెల (29.02.2024) సీఎం శ్రీ వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు లో జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామర్రు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
What's Your Reaction?






