ముఖ్యమంత్రి కందుకూరు పర్యటన కు ఏర్పాట్లు పరిశీలన
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15 వ తేది శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కందుకూరు పట్టణంలో పర్యటించనున్న దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, ఎం ఎల్ ఎ ఇంటూరి నాగేశ్వరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్ , స్వచ్చాంద్ర కార్పొరేషన్ యం డి అనిల్ కుమార్ రెడ్డి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ టి శ్రీ పూజ, ఇతర అధికారులు.