బుర్రా మధుసూదన్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన అంక భూపాలపురం సర్పంచ్, వైసీపీ నాయకులు

Mar 5, 2024 - 12:39
Mar 5, 2024 - 12:41
 0  783
బుర్రా మధుసూదన్ యాదవ్  ను  మర్యాదపూర్వకంగా కలసిన  అంక భూపాలపురం  సర్పంచ్, వైసీపీ నాయకులు

కందుకూరు  జనసాక్షి  : కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త  బుర్ర  మధుసూదన్ యాదవ్ గారిని వలేటివారిపాలెం మండలం  అంక భూపాలపురం సర్పంచ్,  వైయస్సార్ సీ పీ  నాయకులు కందుకూరు రోడ్లు, భవనాల అతిథి గృహంలో  మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు . బుర్రా మధుసూదన్ యాదవ్ ను శాలువతో సత్కరించారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow