పెట్లూరు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగులో పాల్గొన్న మంత్రి

Jul 24, 2026 - 13:10
Jul 24, 2026 - 13:13
 0  32
పెట్లూరు జడ్పీ పాఠశాలలో  మెగా పేరెంట్స్, టీచర్స్   మీటింగులో పాల్గొన్న మంత్రి

 కొండపి మండలం పెట్లూరు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి

-పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి మొక్కలు నాటిన మంత్రి 

-ఇచ్చిన మాట ప్రకారం వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం

-ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం

-67,47,190 విద్యార్థుల కోసం 42,70,802 తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్ల తల్లికి వందనం నిధులు జమ

-విద్యా శాఖలో మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు

-కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, సౌకర్యాలు

-డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు శ్రేష్ఠమైన పౌష్టికాహారం

-ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పేద విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ

-నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలతో పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-

మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow