అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత
మండల కేంద్రమైన గుడ్లూరు గ్రామం నుండి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న AP07TH7786 బొలెరో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనములో అందులో ఉన్న 60 బ్యాగ్స్, 30 కింటాలు బియ్యం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, డ్రైవర్ దార కాని పాడు గ్రామానికి చెందిన పేయ్యల మల్లికార్జున, రవాణా చేయుచున్న సోమినేని మురళిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
What's Your Reaction?