కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి రూ 1 లక్ష విరాళం

ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం
కందుకూరు పట్టణానికి చెందిన గుండ్రెడ్డి రామకృష్ణ కందుకూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కి తనవంతుగా 1 లక్ష రూపాయల విరాళాన్ని కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధికి తన వంతుగా 1లక్ష రూపాయలను సహాయం అందించిన రామకృష్ణను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్ సూపరింటెండెంట్ కుంతల దేవి, డాక్టర్ ఇంద్రాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, హాస్పిటల్ కమిటీ మెంబర్ శిగా తిరుపాలు ఓరుగంటి రామ్మూర్తి, కళ్యాణ్ పాల్గొన్నారు...
What's Your Reaction?






