కర్లపాలెం నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్
రామాయపట్నం పోర్టు పరిధిలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి లతో కలసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.
..
What's Your Reaction?